TDP: రాజంపేటలో ప్రజాగళం సభ

రాజంపేటలో తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ సభ నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కూటమి అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  

Updated : 25 Apr 2024 19:55 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు