Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఉప రాష్ట్రపతి

తిరుమల: ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఈవో ధర్మారెడ్డి ఆయనకు జ్ఞాపికను అందించారు. అనంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆ ఫొటోలు..

Updated : 26 Apr 2024 16:29 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని