Congress: హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు.. ఫొటోలు

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సహా ముఖ్య నేతలను రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది.  రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో  వారిని ఆహ్వానించారు. 

Updated : 16 Sep 2023 15:06 IST
1/10
శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సహా ముఖ్య నేతలకు స్వాగతం పలుకుతున్న తెలంగాణ నేతలు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సహా ముఖ్య నేతలకు స్వాగతం పలుకుతున్న తెలంగాణ నేతలు
2/10
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి స్వాగతం పలుకుతున్న రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి స్వాగతం పలుకుతున్న రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క
3/10
4/10
5/10
ప్రియాంకాగాంధీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రియాంకాగాంధీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని