Yuvagalam : విశాఖపట్నంలో కొనసాగుతున్న నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆయనకు వెంకటాపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఐటీ ఉద్యోగులు పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్‌ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.

Updated : 17 Dec 2023 13:01 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు