Rahul Gandhi: హనుమకొండలో రాహుల్‌ గాంధీ రైతు సంఘర్షణ సభ

హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. సభ ప్రధాన వేదికకు ఎదురుగా రెండు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అంతకుముందు సభా వేదికకు చేరుకున్న రాహుల్‌.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated : 06 May 2022 15:44 IST
1/11
మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ
2/11
3/11
ప్రసంగిస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు