వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
కమొడిటీస్
ఈ వారం
పసిడి
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.70,369 కంటే దిగువన కదలాడితే రూ.69,804; రూ.69,239 వరకు పడిపోవచ్చు. రూ.71,465 దిగువన లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు.
వెండి
వెండి జూన్ కాంట్రాక్టు రూ.84,328 కంటే పైకి వెళితే రూ.86,160 వరకు వెళ్లొచ్చు. అయితే ప్రతికూల ధోరణిలో కదలాడితే రూ.80,832 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.79,168కు దిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మోతాదుకు మించి పెరిగినట్లు కనిపిస్తున్నందున ఆచితూచి ట్రేడ్ చేయటం మంచిది.
ప్రాథమిక లోహాలు
- రాగి మే కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.868.55 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.879.15 వరకు రాణించవచ్చు. ఒకవేళ రూ.841.15 కంటే దిగువన కదలాడితే రూ.824.45 వరకు దిద్దుబాటు కావచ్చు.
- సీసం మే కాంట్రాక్టు రూ.194 కంటే పైన చలించకుంటే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే రూ.196.75 వరకు పెరగొచ్చు.
- జింక్ మే కాంట్రాక్టు రూ.246.15 కంటే దిగువన కదలాడితే మరింతగా పతనమవుతుంది. ఒకవేళ రూ.257.45 ఎగువన చలిస్తే రూ.262.55 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
- అల్యూమినియం మే కాంట్రాక్టుకు రూ.231.95 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.228.15కు పడిపోవచ్చు. ఒకవేళ రూ.241.65 కంటే పైన కదలాడితే రూ.247.75 వరకు రాణించొచ్చు.
ఇంధన రంగం
- ముడి చమురు మే కాంట్రాక్టుకు సానుకూల ధోరణి కొనసాగితే రూ.7,113 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.7,227; రూ.7,412 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.6,814 కంటే దిగువన కదలాడితే రూ.6,629; రూ.6,515 వరకు దిద్దుబాటు కావచ్చు.
- సహజవాయువు మే కాంట్రాక్టు రూ.148 కంటే దిగువన చలించకుంటే.. మరింతగా రాణించొచ్చు. అయితే రూ.174 వద్ద నిరోధం ఎదురవుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ రూ.148 కంటే కిందకు వస్తే రూ.140.35 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.120.15 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.
వ్యవసాయ ఉత్పత్తులు
- పసుపు జూన్ కాంట్రాక్టుకు రూ.18,108 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.17,187; రూ.16,154కు పడిపోవచ్చు. అదేవిధంగా సానుకూల ధోరణిలో కదలాడితే రూ.20,062 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.21,096 వరకు పెరగొచ్చు.
- పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.57,960 కంటే కిందకు వస్తే రూ.57,580 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.58,960 స్థాయిని మించితే రూ.59,580 వరకు రాణించే అవకాశం ఉంటుంది.
ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల నష్టంతో 72,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 21,949 దగ్గర కొనసాగుతోంది. -
ఇంధన కంపెనీలకు లాభాలే లాభాలు!
ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.81,000 కోట్ల భారీ లాభాలు ఆర్జించాయి. -
2024-25లో అదానీ ఎంటర్ప్రైజెస్
అదానీ ఎంటర్ప్రైజెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డిప్యూటీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) సౌరభ్ షా వెల్లడించారు. -
లాభాలు రావొచ్చు కానీ..
గత వారంలో కొద్ది రోజుల పాటు నష్టపోయిన సూచీలు ఈ వారం తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో పాటు విదేశీ మదుపర్లు స్థిరంగా విక్రయాలు జరుపుతుండడం వల్ల లాభాలు పరిమితంగానే కనిపించొచ్చని అంటున్నారు. -
పసుపు ప్రతికూలమే!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,460 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,193, రూ.75,499 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
71,816 దిగువన దిద్దుబాటు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గత వారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలపై అనిశ్చితి, కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమయ్యాయి. -
నియామకాల్లో 85% ఇంజినీరింగ్ పట్టభద్రులకే
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో చేరబోయే 12,000 మంది తాజా ఉత్తీర్ణుల్లో 85 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులే ఉంటారని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. -
భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కినెట్టిన చైనా
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టింది. -
సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తమ సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి 6 లక్షల వాహనాలుగా నమోదయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సేవల పునరుద్ధరణ
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్