Crime News: బైక్‌పై పిడుగు పడి ఇద్దరి మృతి

బైకుపై వెళుతున్న వారిపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో

Updated : 20 Sep 2021 14:46 IST

మంచిర్యాల: బైకుపై వెళుతున్న వారిపై పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల రైల్వే వంతెన వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని