logo

భారాస పార్టీ ఇంటింటి ప్రచారం

జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారాస నాయకులు విస్తృతంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.

Updated : 10 May 2024 19:30 IST

అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారాస నాయకులు విస్తృతంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. స్థానిక టీచర్స్ కాలనీ వార్డ్ నెంబర్ 41లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల హామీ కరపత్రాలను పంపిణీ చేశారు. భారాస పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ బీసీ అధ్యక్షుడు దాసరి రమేష్, నాయకులు బొలిశెట్టి వామన్, అరవింద్, ఎం.డి షఫీ, తులసి, సురేఖ, రంఖత్, సాజిత్, జునేత్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు