logo

చంద్రబాబును కలిసిన యనమల దివ్య

తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా కొత్తగా నియమితులైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్య పార్టీ అధినేత చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.

Published : 06 Feb 2023 05:11 IST

తుని, న్యూస్‌టుడే: తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా కొత్తగా నియమితులైన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద కుమార్తె దివ్య పార్టీ అధినేత చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిసి పుష్పగుచ్ఛం అందించారు. త్వరలో నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలు, నాయకులను కలిసేందుకు ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని