logo

ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం

ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్‌(పీడబ్యూడీ) జిల్లా నోడల్‌ అధికారి గుణశీల అన్నారు.

Published : 08 May 2024 06:04 IST

గడియారస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం నమూనా ఫ్లెక్సీ

బాపట్ల, న్యూస్‌టుడే: ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని స్వీప్‌(పీడబ్యూడీ) జిల్లా నోడల్‌ అధికారి గుణశీల అన్నారు. ఎన్నికల్లో ఓటు వేయాలంటూ పట్టణంలోని గడియారస్తంభం కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం నమూనా ఫ్లెక్సీని ఆమె మంగళవారం ఆవిష్కరించారు. స్వీప్‌ నోడల్‌ అధికారి వై.పిచ్చిరెడ్డి, సాయిబాబు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు