ఆన్లైన్లో పెరిగిన ఆస్తి పన్నుల చెల్లింపు
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను చెల్లింపులు డిజిటల్ బాట పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం బల్దియాకి రూ.1,500 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.745 కోట్ల మేర వసూలైంది. ఇందులో
ఈనాడు, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను చెల్లింపులు డిజిటల్ బాట పట్టాయి. గత ఆర్థిక సంవత్సరం బల్దియాకి రూ.1,500 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.745 కోట్ల మేర వసూలైంది. ఇందులో సగం డిజిటల్ చెల్లింపుల ద్వారా సమకూరిందే. మైజీహెచ్ఎంసీ యాప్, వెబ్సైట్ ద్వారా పన్ను చెల్లిస్తున్నారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్