ప్రత్యర్థులు ఒక్కటయ్యారు
రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు.
రాజకీయంలో శాశ్వత శత్రువులు.. మిత్రులుండరు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో పలువురు నేతల వ్యవహారం దీనికి అద్దం పట్టేలా మారింది. మొన్నటి వరకు కత్తులు దూసుకుని.. ఆగర్భ శత్రువుల్లా మెలిగిన నేతలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందికి చేరారు. వారు తమ అభ్యర్థి విజయం కోసం సమైక్యంగా ‘చేయి.. చేయి’ కలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్.. కాంగ్రెస్ నుంచి కొలను హనుమంతరెడ్డి బరిలో నిలిచి పరాజయం పొందారు. వారి మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఇరువురు పలుమార్లు బహిరంగంగానే పరస్పర దూషణలు చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. తాజాగా జరిగిన పరిణామంలో కూన శ్రీశైలంగౌడ్ భాజపాను వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొలను హనుమంతరెడ్డి వ్యవహరిస్తున్నారు.
న్యూస్టుడే, నిజాంపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు