హోరాహోరీగా ఉప ఎన్నిక
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది.
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. 232 పోలింగ్ కేంద్రాల్లో 2,53,706 మంది ఓటర్లు ఓటేయనున్నారు. మల్కాజిగిరి లోక్సభతో పాటు అసెంబ్లీకి ఇక్కడ ఎన్నిక జరగనుంది.
2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రహదారి ప్రమాదంలో అకాల మరణంతో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. భారాస తరఫున దివంగత ఎమ్మెల్యే సోదరి నివేదిత పోటీలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి శ్రీనగేశ్, భాజపా అభ్యర్థిగా టి.ఎన్.వంశ తిలక్ బరిలో ఉన్నారు. సానుభూతిపైనే భారాస అభ్యర్థి ఆశలు పెట్టుకుంది. పార్టీ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన శ్రీ నగేశ్.. పార్టీ మారి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు, సొంత క్యాడర్ను నమ్ముకున్నారు. భాజపా అభ్యర్థి వంశ తిలక్ మోదీ చరిష్మాపై నమ్మకం పెట్టుకున్నారు.కాగా క్రాస్ ఓటింగ్కు అవకాశం ఉందని నేతలు అంటున్నారు.అసెంబ్లీలో మీకు వేస్తాం.. పార్లమెంట్లో మాకు వేయాలనే ఒప్పందంలో రెండు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయనే ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఎల్లో అలర్ట్’.. భారీ వర్షం కురిసే అవకాశం
[ 07-06-2024]
ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరుగుతుంది: మంత్రులు తుమ్మల, ఉత్తమ్
[ 07-06-2024]
దేశంలో.. ప్రత్యేకంగా తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పోలీసులను చూసి పరుగులు.. భవనం పైనుంచి దూకి వ్యక్తి మృతి
[ 07-06-2024]
పోలీసులను చూసి భయంతో పారిపోయే క్రమంలో భవనంపై నుంచి దూకి ఓ వ్యక్తి మృతిచెందాడు. -
ఐటీ కారిడార్లో రూ.500 కోట్ల భూమి స్వాహాకు స్కెచ్
[ 07-06-2024]
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ మణికొండ సమీపంలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఇద్దరు రియల్టర్లు సహా పదిమంది వేసిన మాస్టర్ ప్లాన్ను రెవెన్యూ, పోలీసు అధికారులు ఛేదించారు. -
వాట్సాప్లో ఫొటోలు తొలగించారని ఇద్దరి హత్య
[ 07-06-2024]
రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని ఓ విల్లాలో బుధవారం రాత్రి ఇద్దరు యువకుల హత్య కలకలం రేపింది. వ్యక్తిœగత కక్షలకు తోడు.. -
అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం
[ 07-06-2024]
సొంత మ్యానిఫెస్టో..అభివృద్ధికి పక్కావ్యూహం..అధిష్ఠానంతో చొరవ...ఇదీ రాజధానిలో గెలిచిన ఎంపీల స్థితి..వీళ్లు ఈ ఐదేళ్ల కాలంలో కొంచెం దృష్టి పెట్టినా.. -
చేప ప్రసాదం పంపిణీకి 1200 మంది పోలీసులతో బందోబస్తు
[ 07-06-2024]
చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని సుమారు 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు అబిడ్స్ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. -
ఎస్టీపీల నుంచి బయో సీఎన్జీ..!
[ 07-06-2024]
ఆలోచన ఉండాలనే కానీ... ఇంట్లో నుంచి వచ్చే చెత్తే కాదు...మురుగు నీటిలోని వ్యర్థాలతో ఆదాయం సృష్టించొచ్చు. హైదరాబాద్ నగర మంచినీటి, మురుగు నీటి నిర్వహణ సంస్థ(జలమండలి) అదే చేస్తోంది. -
ఆన్లైన్ ఫిర్యాదులు వెంటనే పరిశీలించాలి
[ 07-06-2024]
మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్, డయల్ 100కు వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ఆదేశించారు. -
మాతృమూర్తికి అండగా అధికారులు
[ 07-06-2024]
కన్న కొడుకు ఆదరణ కరవైన మాతృమూర్తి వంగరి రమాదేవికి ప్రభుత్వ శాఖల అధికారులు బాసటగా నిలిచారు. పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖల అధికారులు కలిసి ఆ అమ్మకు అండగా నిలిచారు. -
భారీష్
[ 07-06-2024]
నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. నిమ్స్ ఆస్పత్రిలోని మిలీనియం బ్లాక్ ముందు మ్యాన్హోళ్ల మూతలు గాల్లోకి ఎగిరి వ్యర్థ జలాలు రోడ్డుపై మోకాల్లోతున నిలిచాయి. -
రేపటి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
[ 07-06-2024]
మృగశిర కార్తెని పురస్కరించుకొని ఈ నెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. -
భూగర్భంలో జలాశయం
[ 07-06-2024]
‘చిన్నవర్షం పడినా రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. రహదారుల కింద లక్షలాది లీటర్ల వరదనీటిని నిల్వ చేయగల సంపులను నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్కు సీఎం రేవంత్రెడ్డి సూచన చేశారు.’ -
దూసుకొచ్చి ఢీ.. ఆపై పల్టీలు కొట్టి
[ 07-06-2024]
ఓ వ్యక్తి తొందరపాటుతో రెండుకార్లు ఢీకొన్న ఘటన ఇది. ఇందులో ఓ కారు మూడు పల్టీలు కొట్టింది. మారేడుపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. -
పాపం.. పసివాళ్లు!
[ 07-06-2024]
మహానగరంలో ట్రాఫిక్ కూడళ్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రార్థన మందిరాల సమీపంలో ఇటువంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. నవజాత శిశువుల నుంచి 10-12 ఏళ్ల వయసున్న చిన్నారుల వరకూ కాసులు కురిపించే వస్తువులుగా మారారు. -
పేదరికంలోకి నెట్టేస్తున్న వైద్య ఆరోగ్య ఖర్చులు
[ 07-06-2024]
దేశంలో ఏటా సుమారు 63 మిలియన్ల మంది భారతీయులు వైద్య ఆరోగ్య ఖర్చులతో పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని లోక్సత్తా వ్యవస్థాపకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. -
విడాకులివ్వడం లేదని భార్యపై హత్యాయత్నం
[ 07-06-2024]
ఎంత కోరినా విడాకులివ్వడం లేదని భార్యపై కోపం పెంచుకున్న ఓ పూజారి కత్తితో దాడి చేశాడు. చందానగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. -
భాజపా, భారాస లోపాయికారి ఒప్పందమే ఓటమికి కారణం: దానం
[ 07-06-2024]
అతి తక్కువ ఓట్లతో తాను ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయని, ప్రధానంగా భాజపా, భారాస ఈ ఎన్నికల్లో కలిసి పనిచేశాయని ఫలితాల తరువాత ఈ విషయం స్పష్టమైందని -
అప్పు అడిగిందని మహిళ హత్య
[ 07-06-2024]
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి అడుగుతున్న మహిళను దారుణంగా హత్యచేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. -
వ్యాధుల కాలం.. జర పైలం
[ 07-06-2024]
వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు మొదలవుతాయి. వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, వంటివి పెరిగితే, అపరిశుభ్రత కారణంగా క్రిమి, కీటకాలు, దోమలు, వృద్ధి చెంది డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు సోకుతాయి. -
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
[ 07-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు దశరథ, చిట్యాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి.ఉస్మాన్అలీ, మల్కాపూర్ ప్రత్యేకాధికారి గోపాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణి అన్నారు. -
మృత నెమలిని కాల్చి తిన్న వ్యక్తులపై కేసు
[ 07-06-2024]
చనిపోయి పడి ఉన్న నెమలిని కాల్చుకుని తిన్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ సెక్షన్ అధికారి ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో వాట్సప్ బిజినెస్ అకౌంట్స్కు మెటా వెరిఫైడ్
-
రాష్ట్రంలో వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై చంద్రబాబు ఆరా
-
‘వందేభారత్’.. సంఖ్య పెరుగుతోంది.. వేగం తగ్గుతోంది !
-
కొందరు ఓట్లేస్తే.. ఇంకొందరు చెంప దెబ్బలు కొడుతున్నారు: ఎంపీ సంజయ్ రౌత్
-
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
దిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం