‘కొత్త జిల్లాలు.. ప్రగతికి బాటలు’
ప్రభుత్వం ప్రకటించిన 26 జిల్లాల ద్వారా రాష్ట్ర సమగ్ర ప్రగతి సాధ్యమని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా గురువారం పెడనలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండు సెంటరులో ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి రోడ్డు కూడలి
పెడన: ర్యాలీలో ఎమ్మెల్యే రమేష్, ఛైర్పర్సన్ జ్యోత్స్నారాణి తదితరులు
తిరువూరు: నియోజకవర్గ కేంద్రమైన తిరువూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం సంబరాలు నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల్లో నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్యే కె.రక్షణనిధి పాల్గొన్నారు. పలువురు వ్యాపారులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తిరువూరు: ఎమ్మెల్యే రక్షణనిధితో వ్యాపారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్