logo

నగరం.. త్రివర్ణ శోభితం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో గురువారం పెద్దఎత్తున ప్రదర్శనలు జరిగాయి. సర్వేపల్లి విద్యా నిలయం పాఠశాల విద్యార్థులు 500 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు

Published : 12 Aug 2022 02:58 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలో గురువారం పెద్దఎత్తున ప్రదర్శనలు జరిగాయి. సర్వేపల్లి విద్యా నిలయం పాఠశాల విద్యార్థులు 500 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. హెరిటేజ్‌ వాక్‌లో రోటరీక్లబ్‌, గ్రేటర్‌ కర్నూలు వాసులు పెద్దఎత్తున పాల్గొని తమ దేశ భక్తి చాటారు. జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ ర్యాలీల్లో పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు వద్ద నినాదాలు చేశారు.
- ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని