ఆదర్శ ఉద్యోగులకు అభినందన
ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు.
రైతునగరం (నంద్యాల): ఆర్టీసీకి ఏప్రిల్ నెలలో అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన సిబ్బందికి శుక్రవారం నంద్యాల ఆర్టీసీ డిపోలో ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రజా రవాణా అధికారిణి రజియా సుల్తానా హాజరయ్యారు. డిపోకు అధిక ఆదాయం రావడానికి కృషి చేసిన కండక్టర్లు రాయుడు, తిరుపాలు, రాజు, వెంకటేశ్వర్లు, డ్రైవర్లు చంద్రుడు, బాష, రాయుడు, రామయ్య, మనోహర్ రావు, టీపీ రెడ్డిలకు ఆమె ప్రశంసా పత్రాలు, పోత్సాహకాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజరు గంగాధరరావు, అసిస్టెంటు మేనేజర్ మద్దిలేటి నాయుడు, అసిస్టెంటు ఇంజినీరు విజయకుమార్, స్టేషన్ మేనేజరు తిమ్మయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్