logo

భారాస విస్తృత ప్రచారం

రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో భారాస నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Updated : 10 May 2024 16:57 IST

రాజోలి: రాజోలి మండలంలోని పచ్చర్ల గ్రామంలో భారాస నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు ఎంపీటీసీ పరమేష్ నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు