kavali: వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
అతిసార బారినపడి తీవ్రంగా బాధపడుతున్న గ్రామం మతినవారిపాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు.
కావలి: అతిసార బారినపడి తీవ్రంగా బాధపడుతున్న గ్రామం మతినవారిపాలెంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. వైద్య సిబ్బందిని అడిగి పూర్తి సమాచారాన్ని తెలుసుకొన్నారు. వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు . ముఖ్య నాయకులు, సర్వాయపాలెం పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుసంధానంపై అన్నదాతల ఆశలు
[ 17-06-2024]
రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గోదావరి- పెన్నా అనుసంధానం పథకంపై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ డెల్టాలో 43 చెరువులుండటం విశేషం. -
తరచి చూస్తే అక్రమాలెన్నో..
[ 17-06-2024]
ఈ చిత్రంలో కనిపించేది మందాటి చెరువుకు చెంతనే పోరంబోకు భూమిలో తాజాగా సాగుతున్న అక్రమ నిర్మాణం. చెరువు పరిసరాల్లో నిర్మాణాలకు అనుమతించమని కావలి పురపాలకం జాతీయ పర్యావరణ సంస్థకు మాస్టర్ప్లాన్ కింద గ్రీన్పార్క్గా అఫిడవిట్ చేసింది. -
రైలు ప్రయాణంలో అభద్రత
[ 17-06-2024]
ఏడాది క్రితం అల్లూరు వద్ద రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేశారు. ఆ సమయంలో రైళ్లలో దొంగతనాలు జరిగాయి. కిటికీల వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి దోపిడీకి పాల్పడ్డారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
వాసిలి సచివాలయానికి తాళాలు
[ 17-06-2024]
మండలంలోని వాసిలిలో గ్రామ సచివాలయం పది రోజులుగా మూతపడింది. పాఠశాలలు తెరవగా విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువపత్రాల అవసరం ఉన్న సమయంలో సచివాలయం మూతపడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
ఒత్తిళ్లు.. వీధినపడిన వాలంటీర్లు
[ 17-06-2024]
అయిదేళ్లుగా కష్టపడ్డాం.. తీరా ఎన్నికలు రాగానే రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేశారు. తప్పించుకుని తిరిగినా పట్టుబట్టి రాజీనామా చేయించారు. కొత్త ప్రభుత్వం వస్తే జీతం రూ.10వేలు వస్తుందని, ఉద్యోగ భద్రత కలుగుతుందని ఆశపడ్డాం.. వైకాపా నాయకులు బలవంతంగా రాజీనామా చేయించడంతో రోడ్డున పడ్డాం. -
నిధులివ్వని పాలకులు..ప్రగతి లేని పనులు
[ 17-06-2024]
జిల్లాలో ప్రగతి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో నిధులు మంజూరు చేయకపోవడంతో గోడలు, శ్లాబులకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల ఆధునికీకరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. -
నిబంధనలకు నీళ్లు.. కూలుతున్న స్తంభాలు
[ 17-06-2024]
ఇవి మండలంలోని గానుగపెంట ర.భ రోడ్డు పక్కనే నాటిన విద్యుత్తు స్తంభాలు. మండలంలో ప్రారంభించిన విద్యుతు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా వేస్తున్న స్తంభాల మొదట్లో మట్టి సక్రమంగా పూడ్చలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు దర్శనమిస్తున్నాయి. -
నాన్న.. రావా..
[ 17-06-2024]
కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి హాజరయ్యారు.. తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కళ్లెదుట తండ్రి మృతిచెందారు.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన నాన్న.. విగతజీవిగా ఉండటంతో పిల్లలిద్దరి రోదనలు మిన్నంటాయి. -
వరి రైతుకు విద్యుత్తు కష్టాలు
[ 17-06-2024]
సంగం మండలంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కారణంగా మూడు వేల ఎకరాల్లో ఎడగారు వరి సాగు చేస్తున్న అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. నిర్ణీత సమయంలో సరఫరా ఉండకపోవడం, విపరీతమైన అంతరాయాలతో వరి పంటకు సాగునీటి సరఫరా జరగడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
-
హెచ్పీసీఎల్ సీఎండీ పదవికీ సరైన అభ్యర్థి దొరకలేదు
-
జాతిపితపై అభిమానం.. ఇంటి ప్రహరీపై విగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
-
బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు