మీ పిల్లల భవిష్యత్తు కోసం తెదేపాను గెలిపించండి
మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
కలెక్టరేట్: మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని నెల్లూరు రూరల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని దొంతాలి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధానిని నిర్మించండం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక దోపిడీ.. నిగ్గు తేల్చేనా!
[ 21-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చీ.. రాగానే ఇసుక దోపిడీకి తెరదీశారు. నిబంధనలకు పాతరేసి నదీ గర్భాలను గుల్ల చేశారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్న ఆందోళననూ పెడచెవిన పెట్టి మరీ ఇసుకాసురులు ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. -
రెండో విడత.. గదుల కొరత
[ 21-05-2024]
జూన్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా చేరే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిలో నాడు- నేడు కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. -
మత్తు వలయం.. కలవరం
[ 21-05-2024]
మద్యం, గంజాయి, డ్రగ్స్ వినియోగంతో జీవితాలను నాశనం చేసుకునేవారితో పాటు.. వాటిని ప్రోత్సహిస్తున్న వారిలోనూ జిల్లా వాసుల పేర్లు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
వనితలు.. పసిడి కాంతులు
[ 21-05-2024]
వారు సంసార బంధాన్ని మోస్తున్నారు. కుటుంబ బాధ్యతలు చూస్తూనే చదువుకుంటున్నారు. కష్టమైనా అభిరుచి మేరకు ఇష్టపడి చదివారు. -
పోలీస్ నిఘా..
[ 21-05-2024]
ఎక్కడికక్కడ తనిఖీలు.. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్థులను అదుపులోకి తీసుకోవడం.. పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం ఇవీ.. జిల్లా పోలీసుశాఖ రెండు రోజుల నుంచి చేస్తున్న నిర్బంధ తనిఖీలు. -
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు
[ 21-05-2024]
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను సోమవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. -
పట్టణం.. అంధకారం
[ 21-05-2024]
పట్టణంలో 1.2 లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు. 40 వార్డుల్లో నివాసాలు ఉన్నాయి. ఈప్రాంతాల్లోని వీధుల్లో ప్రజల సౌకర్యార్థం వీధి దీపాలు ఏర్పాటుచేశారు. -
శేష వాహనంపై పెంచలస్వామి
[ 21-05-2024]
బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండో రోజు సోమవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. -
జగనన్న ఇంటి నిర్మాణాలపై విచారణ
[ 21-05-2024]
కంటేపల్లి జగనన్న కాలనీలో నిర్మించిన ఇంటి నిర్మాణాలపై గృహ నిర్మాణశాఖ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. -
నర్రవాడలో.. ఏదీ పర్యాటక హబ్
[ 21-05-2024]
వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలన్న ఆశయానికి అనుగుణంగా అడుగులు ముందుకు పడటం లేదు. -
గవర్నర్ పర్యటనకుపటిష్ఠ ఏర్పాట్లు
[ 21-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు