ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
టీయూఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
కామారెడ్డి పట్టణం: టీయూఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలేటి వెంకట్రావు (అఖిల భారత పాఠశాల ప్రభారీ), జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుల్గం రాఘవరెడ్డి, భునేకర్ సంతోష్లు మాట్లాడారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, జీవో 317 ప్రకారం బాధితులకు న్యాయం చేసి వాళ్లను సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ, ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టైమ్ స్కేలు వర్తింపచేసి వేతనాలు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రబాధ్యులు రవీంద్రనాథ్ ఆర్య, మ్యాక రామచంద్ర, జిల్లా బాధ్యులు లక్ష్మీపతి, ఆంజనేయులు, శోభన్బాబు, సత్యనారాయణ, దత్తాచారి, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాన లేక.. కునుకు రాక
[ 17-06-2024]
వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో రైతన్నలు సాగుకు సన్నద్ధమయ్యారు. ముందస్తుగా దుక్కులు సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. -
గృహజ్యోతికి దూరం
[ 17-06-2024]
ప్రభుత్వం గృహజ్యోతి కింద తెల్ల రేషన్కార్డు ఉన్న లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తోంది. వారికి శూన్య బిల్లులు జారీ చేస్తోంది. -
వరదొస్తే వణుకే
[ 17-06-2024]
ఈ సీజన్లో వర్షాలు జోరుగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. నరగపాలక సంస్థ ముందస్తు సన్నద్ధతలో భాగంగా డ్రైనేజీలు శుభ్రం చేయించాలి. -
పరిశ్రమల్లో నీటి వినియోగమెంత?
[ 17-06-2024]
పరిశ్రమల నీటి వినియోగానికి అధికారులు లెక్కలు తేల్చుతున్నారు. గతేడాది జూన్ నుంచి ప్రతి నీటి బొట్టుకు లెక్కలు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి
[ 17-06-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమైంది. పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం పంచాయతీ అధికారుల బాధ్యత. -
ఉపాధ్యాయ ఐచ్ఛికాలు పూర్తి
[ 17-06-2024]
ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఐచ్ఛికాల కోసం శనివారం సాయంత్రం నుంచి ఐచ్ఛికాలు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఆదివారం ఉపాధ్యాయులు ఐచ్ఛికాల ఎంపికలో తప్పిదాలకు తావివ్వకుండా శ్రద్ధ చూపారు. -
పన్ను విధింపుపై మీనమేషాలు
[ 17-06-2024]
పురపాలికల్లో విలీన గ్రామాలకు పన్ను విధింపుపై మీమాంస నెలకొంది. సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పాత పద్ధతిలోనే పన్నులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
వాహనదారులు.. తస్మాత్ జాగ్రత్త
[ 17-06-2024]
వాహనాలతో రోడ్డెక్కే ముందు ఆలోచించండి.. నిబంధనల మేరకు తమ వాహనాలు ఉన్నాయో? లేదో? చూసుకోండి. ఒకవేళ లేకుంటే వెంటనే సరిచేసుకోండి. లేదంటే చర్యలు తప్పవు. -
వేలిముద్రల భద్రతకు కొత్త పరికరాలు
[ 17-06-2024]
ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా.. ఈ-కేవైసీ తప్పనిసరి.. బయోమెట్రిక్ డివైస్ల ద్వారా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వేలిముద్రల దుర్వినియోగం దృష్ట్యా ఆధార్ సంస్థ(యూఐడీఏఐ) ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతోంది. -
సేవల విస్తరణ కాగితాలకే పరిమితం!
[ 17-06-2024]
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవల విస్తరణ కాగితాలకే పరిమితమైంది. ఈ కారణంతోనే కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ పరిధిలోని సీహెచ్సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)లోకి బదిలీ చేసిన ప్రభుత్వం -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
[ 17-06-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్లారం గ్రామానికి చెందిన కాసుల సృతిమా(13) నవీపేటలోని కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. -
రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య
[ 17-06-2024]
నిజామాబాద్ రైల్వేస్టేషన్కి సమీపంలో ఆదివారం వేకువజామున కాచిగూడ నుంచి జైపూర్ వెళ్లే లాల్గాడి ఎక్స్ప్రెస్ రైలుకి ఓ వ్యక్తి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈవీఎంలపై మస్క్ అనుమానాలు.. శామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
-
కొన్ని నెలల్లో ఐపీఓల సందడి.. రూ.50 వేల కోట్ల సమీకరణ!
-
నెల్లూరు జిల్లాలో కారుపై పెద్దపులి దాడి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప