భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర
మండల కేంద్రంలో బుధవారం దుర్గాభవానీ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఎక్కించి గ్రామంలోని పలు వీధుల గుండా నృత్యాలు చేస్తూ..
బీర్కూరు : మండల కేంద్రంలో బుధవారం దుర్గాభవానీ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఎక్కించి గ్రామంలోని పలు వీధుల గుండా నృత్యాలు చేస్తూ.. కోలాటం ఆడుతూ ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గాభవానీ కమిటీ అధ్యక్షుడు కొండల్వాడి మాదప్ప, కమిటీ సభ్యులు సంతోశ్, విజయ్, నరేందర్గౌడ్, గంగాగౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు