logo

వ్యక్తి అదృశ్యం

బీర్కూర్‌కు చెందిన టేకు మహేష్‌ (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు.

Published : 05 May 2024 18:52 IST

బీర్కూర్: బీర్కూర్‌కు చెందిన టేకు మహేష్‌ (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్‌ ఈ నెల 2న కల్లు తాగి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అతను రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబసభ్యులు గాలించారు. ఇప్పటి వరకు అతడి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం మహేష్‌ భార్య ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని