logo

భాజపా ప్రజా మద్దతు ర్యాలీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ప్రజా మద్దతు ర్యాలీని శుక్రవారం నిర్వహించారు.

Published : 10 May 2024 19:59 IST

కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ప్రజా మద్దతు ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభం అయిన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఈ సంధర్భంగా జహీరాబాద్ లోక్ సభ అభ్యర్థి బీబీ పాటిల్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ప్రజలను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు