రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు.
నిజాంసాగర్ చౌరస్తాలో ఆందోళనలో పాల్గొన్న గోవర్ధన్, జడ్పీ వైస్ఛైర్మన్ ప్రేమ్కుమార్ తదితరులు
కామారెడ్డి అర్బన్, న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. దొడ్డు వడ్లకు సైతం ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలో భారాస ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రాస్తారోకోలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రైతులకు అన్యాయం చేస్తే భారాస ఊరుకోదని, వారికి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని గోవర్ధన్ అన్నారు. కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వస్తుందనే ధీమాతో ఆగస్టు 15వ తేదీ వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్తున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం మానవహారం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో జడ్పీ వైస్ఛైర్మన్ పరికి ప్రేమ్కుమార్, నాయకులు పిప్పిరి ఆంజనేయులు, ప్రభాకర్రెడ్డి, మినుకూరి రాంరెడ్డి, రవికుమార్యాదవ్, బల్వంత్రావు, శ్రీనివాస్గౌడ్, మోహన్రెడ్డి, అశోక్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగనయ్య చెరువు తూము మరమ్మతులు పూర్తి చేయండి
[ 13-06-2024]
మండలంలోని తాండూర్ నాగనయ్య చెరువు తూము మరమ్మతు పనులు గత కొన్ని రోజులుగా చేస్తుండటంతో.. -
అక్రమ నిర్మాణం తొలగింపు వివాదం
[ 13-06-2024]
జిల్లాకేంద్రంలోని హౌసింగ్బోర్డుకాలనీలో బుధవారం ఓ హోటల్ ఎదుట ఆక్రమణల తొలగింపు భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వివాదానికి కారణమైంది. అక్రమ నిర్మాణం తొలగించే సమయంలో పురపాలక సిబ్బందికి, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
మోగిన బడిగంట.. తగ్గిన హాజరు
[ 13-06-2024]
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా బుధవారం బడిగంట మోగింది. 48 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ముందుగా చెప్పినట్లే పాఠశాల పునఃప్రారంభం -
వేతన వెతలు
[ 13-06-2024]
గ్రామ పంచాయతీలో పని చేసే సిబ్బందికి ప్రతి నెల వేతనాలు సరిగా రాక వారు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలో 530 పంచాయతీలు ఉండగా.. మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు వాహనాలు -
చేప.. చెరువుకు చేరేనా?
[ 13-06-2024]
మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది. జిల్లాలో గుర్తించిన చెరువులు, కుంటల్లో వీటిని వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాటు చేస్తుంది. -
కాళేశ్వరం ప్యాకేజీ పనులపై నీలినీడలు
[ 13-06-2024]
గోదావరి జలాలను తరలించి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్యాకేజీ-22 పనుల ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ఆన్లైన్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులు
[ 13-06-2024]
విద్యుత్తు బిల్లులను ఆన్లైన్లో చెల్లించే వినియోగదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. విద్యుత్తు అధికారుల లెక్కల ప్రకారం ప్రతి నెలా 20 శాతం మంది వినియోగదారులు ఆన్లైన్ చెల్లింపునకు మారిపోతున్నారు. -
సవరణలకు మళ్లీ అవకాశం
[ 13-06-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. -
భిక్కనూరు మండలవాసులు ముగ్గురి దుర్మరణం
[ 13-06-2024]
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గల్ఫ్కు వెళ్లాలని ప్రయత్నంలో ఉన్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన -
వృద్ధురాలి దారుణ హత్య
[ 13-06-2024]
పట్టణంలోని తాడ్కోల్ శివారులోని రెండు పడక గదుల కాలనీలో గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలిని గొంతు కోసి దారుణహత్య చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ట్రాయ్ కొత్త సిఫార్సులు.. ఫోన్ నంబర్కూ ఇక ఛార్జీ..?
-
దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
భారత కంపెనీల ‘బ్రాండ్’ బాజా.. టాప్ 100లో ఈ నాలుగింటికి చోటు
-
మాది ప్రజా ప్రభుత్వం.. ప్రచార ప్రభుత్వం కాదు: తెదేపా ఎంపీ కలిశెట్టి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ విషయాలు తెలుసా?