రౌడీషీటర్ల బైండోవర్
ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది.
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు శాఖ అప్రమత్తమైంది. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించింది. శ్రీకాకుళం నగరం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 36 మంది, రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 40 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున పెచ్చుమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
[ 03-06-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ వెల్లడించారు. -
ఆక్రమణల చెరలో తీరం..!
[ 03-06-2024]
అటవీ శాఖ పర్యవేక్షణలోని తీర ప్రాంత ప్రభుత్వ భూములు ఆక్రమణ చెరలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ శాఖ అధికారులు వేసిన సరుగుడు వనాలను అక్రమార్కులు తొలగించి కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. -
సమస్యల కేంద్రం.. ఈ గ్రంథాలయం..!
[ 03-06-2024]
శ్రీకాకుళం నగరంలోని కేంద్ర గ్రంథాలయం సమస్యల నిలయంగా మారింది. ఇక్కడికి నిత్యం 500 నుంచి 600 మంది వరకు పాఠకులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు వస్తుంటారు. పూర్తిస్థాయిలో వసతుల్లేక పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. -
ఉపాధి వేతనదారులకు కనీస వసతులేవీ?
[ 03-06-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు పని ప్రదేశంలో కనీస వసతుల్లేక అల్లాడుతున్నారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలువురు వడదెబ్బ బారిన పడుతున్నారు. -
బిల్లులు రావు.. పనులు జరగవు..!
[ 03-06-2024]
నరసన్నపేటలో ప్రాంతీయాసుపత్రి భవన నిర్మాణం ప్రహసనంగా మారింది. ఐదేళ్లుగా ఆయా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 17న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హడావుడిగా ఆసుపత్రి భవనాలను ప్రారంభించారు. -
బాలుడిని మింగేసిన రాకాసి అల
[ 03-06-2024]
సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రం తీరంలో విషాదం చోటు చేసుకుంది. సారవకోట మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన జన్ని ఉపేంద్ర (16) సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ గల్లంతు కావడంతో మృత్యువాత పడ్డాడు. -
బాలుడి మృతిపై విచారణ
[ 03-06-2024]
తమ బిడ్డను జిల్లా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కాటేసిందని పాముకాటుతో ఇటీవల మృతి చెందిన 12 ఏళ్ల దాసరి సాయివినీత్ తల్లిదండ్రులు ఆరోపించారు. ‘పాము కాటుకు.. ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!’ శీర్షికన ‘ఈనాడు’ లో -
ఈదురుగాలుల బీభత్సం.. భారీ వర్షం
[ 03-06-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. -
అదే రద్దీ.. అవే కష్టాలు..!
[ 03-06-2024]
వైశాఖమాసం బహుళ ఏకాదశి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. గత నాలుగు వారాల మాదిరిగానే ఈ సారి కూడా ఇబ్బందులు తప్పలేదు. -
కొనసాగుతున్న పాలీసెట్ వెబ్ కౌన్సెలింగ్
[ 03-06-2024]
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పాలీసెట్ వెబ్ కౌన్సెలింగ్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చివర దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 660, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 1,830 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తాజ్ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్!
-
బీచ్లో ఒకరు.. నీటిగుంతలో మరొకరు.. గల్లంతైన యువకులు
-
పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. గతేడాది కంటే ₹10 కోట్లు అదనం
-
లక్షద్వీప్ వెళ్లండి: మాల్దీవుల నిషేధం వేళ ఇజ్రాయెల్ ఎంబసీ పోస్టు
-
రాశీఖన్నా ఫొటోషూట్ అదిరింది.. సముద్ర తీరాన శ్రీలీల వాకింగ్
-
వాటర్ట్యాంక్లో మృతదేహం.. ఆందోళనలో నల్గొండ ప్రజలు