రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కాంపౌండ్ బుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే విజయ కళ్యాణి సూచించారు.
విజయనగరం గ్రామీణం: జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కాంపౌండ్ బుల్ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే విజయ కళ్యాణి సూచించారు. శుక్రవారం విజయనగరం న్యాయ సేవా సదన్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్లో ఎటువంటి శ్రమ లేకుండా రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారధి పాపం.. ఆ పాలకులదే..!
[ 18-06-2024]
వేగావతి నదిపై పారాది వద్ద వైకాపా హయాంలో రూ.కోటితో నిర్మించిన కాజ్వే ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత రెండు రోజులు కురిసిన చిన్నపాటి వర్షానికే నదిలో ప్రవాహం పెరిగి.. మూడు నెలల క్రితం నిర్మించిన నిర్మాణం కొట్టుకుపోయింది. -
కన్నేసి.. వాలేసి
[ 18-06-2024]
భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు. -
ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!
[ 18-06-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. -
పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి
[ 18-06-2024]
బొబ్బిలి పారిశ్రామికవాడ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొబ్బిలి కోటకు సోమవారం తొలిసారిగా వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా స్వాగతం పలికారు. -
అందరికీ అందుబాటులో ఉంటాం
[ 18-06-2024]
పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లా కేంద్రం మీదుగా శ్రీకాకుళానికి వెళ్తున్న అమాత్యులకు నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శ్రేణులు వారికి అభినందనలు తెలిపాయి. -
వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 18-06-2024]
పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. -
గెడ్డగూడ ఘాట్లో వ్యాన్ బోల్తా
[ 18-06-2024]
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత
[ 18-06-2024]
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. -
రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు
[ 18-06-2024]
అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్
-
జలగన్నలు జారిపోతున్నారు!