logo

ఓటు చైతన్యం..!

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు.

Published : 26 Apr 2024 04:34 IST

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ బి.కళావతిబాయి, జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి రాజేందర్‌ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను చైతన్యపరిచారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. స్వీప్‌ నోడల్‌ అధికారి మరియన్న, మెప్మా, సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని