logo

బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు

సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్‌కుమార్‌ సిన్హా అన్నారు.

Published : 26 Apr 2024 04:06 IST

అధికారులతో ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్‌కుమార్‌ సిన్హా

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్‌కుమార్‌ సిన్హా అన్నారు. జిల్లాలో పోలీసు అధికారులతో సమీక్షను ఎస్పీ వి.అజిత ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, డీఎస్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని