logo

మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన

ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు.

Updated : 26 Apr 2024 16:58 IST

కొయ్యాలగూడెం రూరల్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపడుతున్న చర్యలపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో సూర్యతేజ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలోని పలు అంశాలపై అక్కడి బీఎల్వోను ఎన్నికల పరిశీలకుడు ప్రశ్నించారు. ఆయన వెంట తహసిల్దార్ కె. రాజ్యలక్ష్మి, ఆర్ఐ మణి దివ్య తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని