logo

ఏపీసెట్‌కు 2,047 మంది హాజరు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

Published : 29 Apr 2024 03:48 IST

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న వీసీ చింతా సుధాకర్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ఎలిజిబిలిటీ టెస్ట్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వైవీయూలో ఉపకులపతి ఆచార్య సుధాకర్‌ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మొత్తం 2,047 మంది అభ్యర్థులు హాజరుకాగా, మరో 336 మంది గైర్హాజరయ్యారు. ప్రాంతీయ సమన్వయకర్త ఆచార్య పీఎస్‌ షావలీఖాన్‌,  ప్రత్యేక పరిశీలకులు ఆచార్య ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని