కలసపాడులో 144 సెక్షన్ అమలు
కలసపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఈనెల 14 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ.నాగ మురళి తెలిపారు.
కలసపాడు: కలసపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఈనెల 14 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ.నాగ మురళి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు దుకాణాలు, టీ బంకులు, పెట్రోల్ బంకులు, రచ్చబండలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో గుంపులుగా ఉంటే లాఠీఛార్జి చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో నలుగురు అంతకు అంతకుమించి గుంపు ఉండకూడదని పేర్కోన్నారు. మండలంలోని రాజుపాలెం, చింతల పల్లెలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించమన్నారు. అక్కడ పోలింగ్ రోజు భారీ బందోబస్తు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్