శుక్రవారం సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం
జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సెంట్రల్ గార్డెన్ లో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం ఉంటుందని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
అదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సెంట్రల్ గార్డెన్ లో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం ఉంటుందని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, అదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛౄర్జి కంది శ్రీనివాస్ రెడ్డి, హాజరవుతున్నారని తెలిపారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందడుగేయాలి.. ప్రాణాలు నిలబెట్టాలి
[ 14-06-2024]
‘రక్తం’.. రెండక్షరాల పదమే కాని ఏ జీవి అయినా బతకాలంటే ఇది అత్యవసరం. రక్తం అనేది పరిశ్రమల్లో ఉత్పత్తి అయి అంగట్లో దొరికేది కాదు. కేవలం మనిషిలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. -
కూలిన బతుకులు
[ 14-06-2024]
పొట్టచేతబట్టుకుని.. పట్టెడన్నానికి పట్నానికి వస్తే.. ఉండటానికి నీడలేక.. అద్దె ఇంట్లో ఆపసోపాలు పడుతూ.. అడ్డా కూలీలుగా మారి.. ఊరికి కుటుంబానికి దూరంగా వలస వచ్చి.. దొరికిన పనులతో కాలం వెళ్లదీస్తున్నాం.. ఎండను లెక్కచేయకుండా.. -
కాసులపై ధ్యాస.. నిబంధనలకు పాతర
[ 14-06-2024]
ప్రజా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైద్యారోగ్య శాఖ యంత్రాంగం పనితీరు దానికి భిన్నంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో 562 ఆసుపత్రులు పేర్లు నమోదు చేసుకున్నట్లుగా యంత్రాంగం నిర్ధారిస్తోంది. -
రహదారుల మధ్య.. పచ్చదనం మిథ్య
[ 14-06-2024]
జిల్లా కేంద్రంలో హరితహారంలో భాగంగా రహదారుల మధ్య (మీడియన్ ప్లాంటేషన్) చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా మారాయి. తొలుత బిల్లులు రావడం లేదని గుత్తేదారు చేతులెత్తేయడంతో ఏడాది తర్వాత మరో గుత్తేదారుకు పనులు అప్పగించారు. -
ప్రవేశ ద్వారం.. ప్రమాదకరం
[ 14-06-2024]
దశాబ్దంన్నర కిందట ఆదిలాబాద్ జిల్లా మీదుగా నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడంతో ప్రజలు ఎంతో సంబరపడ్డారు. కానీ అదే మృత్యు దారిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. -
భారీగా గుట్కా నిల్వలు స్వాధీనం
[ 14-06-2024]
ఆదిలాబాద్ పట్టణం మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదర్శనగర్లో వ్యాపారులు నిల్వ చేసిన రూ.3,15,150 విలువైన నిషేధిత గుట్కా నిల్వలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. -
తరలింపు నిత్యకృత్యం.. అధికారుల నిర్లక్ష్యం
[ 14-06-2024]
విచ్చలవిడిగా సాగుతున్న ఆవులు, ఎద్దుల అక్రమ రవాణాను నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసినా, తనిఖీలు లేకపోవడంతో అక్రమార్కుల దందా నిర్విఘ్నంగా సాగుతోంది. -
పదోన్నతుల్లో ఎడతెగని ఉత్కంఠ!
[ 14-06-2024]
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఓ ప్రహాసనంగా సాగుతోంది. ఉదయం ఓ సమచారం సాయంత్రానికి మరో సమాచారం అన్న రీతిలో ఉపాధ్యాయులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. -
అసలే ఆలస్యం.. ఆ పై సందిగ్ధం!
[ 14-06-2024]
మంచిర్యాల-అంతర్గామ గోదావరి నదిపై వంతెన నిర్మాణం జిల్లావాసుల ఎన్నో ఏళ్ల కల. ఎట్టకేలకు గతేడాది జూన్లో పనులు ప్రారంభించారు. అంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. -
పత్తి విత్తనం.. వ్యాపారిదే పెత్తనం
[ 14-06-2024]
బెల్లంపల్లి కాంటాచౌరస్తా సమీపంలో గుర్తింపు పొందిన ఓ వ్యాపారి పత్తి విత్తనాల పేరిట దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారి కావడంతో బెల్లంపల్లితోపాటు కన్నెపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేటకు చెందిన రైతులు -
దారి తప్పిన ఉపాధి కూలీ
[ 14-06-2024]
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి రాజేశ్వరి గురువారం ఉపాధి హామీ పనికి వెళ్లారు. ఉపాధి హామీ సిబ్బంది తనకు ఇచ్చిన కొలత ప్రకారం -
నిధుల కొరత.. వెక్కిరిస్తున్న పంచాయతీ పాలన
[ 14-06-2024]
నిధుల లేమితో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, మరమ్మతులకు ఆటంకంగా మారుతోంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి నాలుగు నెలల అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
కువైట్ మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు
-
ఈ బ్రాంచ్లకూ.. కొలువులున్నాయ్..
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం