పోలింగు కేంద్రాల్లో సమస్యలుంటే చెప్పండి
ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న ఆర్వో ప్రశాంత్కుమార్
రంపచోడవరం, న్యూస్టుడే: ఎన్నికల విధులు నిర్వహించన్ను అధికారులు, సిబ్బంది ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై పూర్తిస్తాయిలో శిక్షణ తీసుకుని అవగాహన కలిగి ఉండాలని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం పాడేరు నియోజకవర్గం నుంచి వచ్చిన పీవోలు, ఏపీవోలకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్వో ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాలలో సమస్యలుంటే వెంçËనే సెక్టారల్ అధికారులకు తెలపాలన్నారు. తహసీల్దార్లు ఏవీ రమణ, సత్యనారాయణ, డీటీలు శివ, రాజు, శ్రీధర్, స్వామి, మాస్టర్ ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలలందరూ బడికెళ్లేలా
[ 18-06-2024]
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో ‘నేను బడికి పోతా’ వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
గంజాయి రవాణాను అడ్డుకోవాలి
[ 18-06-2024]
గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. -
సరిచేస్తారా.. సరిపెట్టేస్తారా!
[ 18-06-2024]
ఆంధ్రాఊటీ అరకులోయను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2019కు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక నిధులను కేటాయించారు. -
చంద్రబాబు రాకతో ఆనందం
[ 18-06-2024]
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో ముంపు గ్రామాల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
[ 18-06-2024]
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్టు చేశామని పాడేరు ఏఎస్పీ ధీరజ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ఆకాశాన్నంటుతున్న అల్లం ధర
[ 18-06-2024]
అల్లూరి జిల్లాలో అల్లం ధరకు రెక్కలొచ్చాయి. కేజీ రూ.200 వరకూ ప్రస్తుతం ధర పలుకుతోంది. ఈ ధర విషయంలో మన్యంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. -
అమూల్.. ఢమాల్..!
[ 18-06-2024]
జగనన్న పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ డెయిరీల కథ ఢమాల్ అయ్యింది. వైకాపా సర్కారు అన్నీ తానై అమూల్కు మేళ్లు చేకూర్చినా పాలసేకరణలో ముందుకు వెళ్లలేకపోయింది. -
వైకాపా రక్తం ప్రవహిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా వెళ్లిపోండి..
[ 18-06-2024]
‘గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసులు వైకాపా తొత్తులుగా పని చేశారు. ఒంటిపై ఖాకీ చొక్కాను వదిలితే వైకాపా కండువా వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. -
ఆంగ్లేయుల సమాధులకు రక్షణ: అయ్యన్న
[ 18-06-2024]
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చేతిలో హతమైన బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, కవర్డ్ల సమాధుల ప్రాంత పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. -
నిలిచిన పాపికొండలు విహారయాత్ర
[ 18-06-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యటక బోట్లను తాత్కాలికంగా నిలిపివేశామని కంట్రోల్ రూం మేనేజర్ నాగరాజు తెలిపారు. -
ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం
[ 18-06-2024]
పాడేరు ఘాట్ రోడ్డులోని ఏసుక్రీస్తు విగ్రహం సమీపంలో సోమవారం మధ్యాహ్నం వాహనాల రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అతిథి ఉపాధ్యాయులకు కష్టం
[ 18-06-2024]
గత వైకాపా ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
మారని రాత.. తప్పని డోలీమోత!
[ 18-06-2024]
రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజన ప్రాంతంలో డోలీమోతలు నిత్యకృత్యమవుతున్నాయి. అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరుగ గ్రామానికి చెందిన బడ్నాయిన కొత్తమ్మ గర్భిణి. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా కుమారుడి వివాహం.. వారం రోజులు వేడుకలు
-
యాదాద్రి క్షేత్రంలో వైభవంగా ‘గిరి ప్రదక్షిణ’
-
జైలు జీవితం కోసం జగన్ ఎదురుచూడటమే తరువాయి: కేశినేని చిన్ని
-
‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!