మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.
మాట్లాడుతున్న అమరనాథరెడ్డి
పెద్దపంజాణి, న్యూస్టుడే: తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమకేసులు, ఇసుక, మైనింగ్ మాఫియాతో ప్రజలు విసిగిపోయారని ఓటుతో సరైన తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మాజీ ఎంపీపీ విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. తర్వాత శివాడి గ్రామంలోని చర్చిలో ప్రార్థనలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. శివాడి, చిన్నేపల్లె, ముద్దేపల్లె గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 01-06-2024]
తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపం నెల్లటూరు వద్ద రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. -
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
[ 01-06-2024]
ఏర్పేడు మండలం రాజులపాలెంలోని సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. -
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేత
[ 01-06-2024]
తిరుమల ఎస్వీ అన్నప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. -
రైలుబండి రద్దవుతోంది.. వేసవిలో ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
[ 01-06-2024]
వేసవి సెలవుల్లో కీలకమైన రైళ్లు రద్దు కావడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. -
పోలీసుల ‘అధికార పక్ష’పాతం.. ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా బైండోవర్లు
[ 01-06-2024]
ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. -
ప్రజలు ఏమైపోతే మనకేంటి?
[ 01-06-2024]
ప్రజలకు తాగడానికి మంచి నీటిని అందించడం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ప్రధాన కర్తవ్యం. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రజలకు తాగడానికి శుద్ధిజలాలలను అందిస్తామని చెప్పింది. -
రెచ్చిపోవద్దు.. రెచ్చగొట్టొద్దు
[ 01-06-2024]
జిల్లాలో పోలింగ్ సమయంలో వైకాపా నాయకుల దౌర్జన్యాలు, దాడులు షరామామూలుగా జరిగిన విషయం విదితమే. -
ఫీజు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు
[ 01-06-2024]
చిత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థి మార్కుల మెమో కోసం వెళ్తే ఫీజు మొత్తం చెల్లించావని, చక్కటి మార్కులు సాధించావని, ఈ నేపథ్యంలో అదనంగా మరికొంత నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
అధికారిక ఫలితాలొచ్చే వరకు సంయమనం పాటించండి
[ 01-06-2024]
ఎగ్జిట్పోల్స్ వచ్చినా.. అధికారిక ఫలితాలు వచ్చే వరకు ఓర్పు పాటించాలని, అందరూ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరించాలని ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. -
కందిపప్పు లేనట్లే
[ 01-06-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. -
ఏడు కంపెనీల బలగాలు.. 2,540 మంది పోలీసులు
[ 01-06-2024]
‘ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. -
శిక్షణ.. నిరీక్షణ
[ 01-06-2024]
మహిళలకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారి అభ్యున్నతికి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ కృషి చేస్తోంది. -
నేటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు
[ 01-06-2024]
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రానికి సమీపంలోని ఆకాశగంగ, శ్రీ బేడి ఆంజనేయస్వామి, జాపాలిలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలను శనివారం నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తితిదే ఏర్పాట్లు చేసింది. -
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
[ 01-06-2024]
మండల పరిధి ఊరినాయనపల్లె గ్రామంలోని చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వాహన ధరల్ని తగ్గించిన మారుతీ సుజుకీ.. ఏ మోడళ్లపై అంటే?
-
ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..
-
‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు
-
దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్ కారణం: కేంద్రం
-
సీఎం రేవంత్రెడ్డికి భారాస అధినేత కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ
-
అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వను: ఫహాద్ ఫాజిల్