AP News: కళాశాలలో కొండచిలువలు
జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రెండు కొండ చిలువలు ప్రత్యక్షమయ్యాయి. సంక్రాంతి సెలవులఅనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు తరగతి గదిని తెరవగా 10, 8 అడుగుల కొండ చిలువలను గుర్తించారు. వెంటనే విద్యార్థులు
విద్యార్థులు హతమార్చిన కొండ చిలువలు
జీలుగుమిల్లి, న్యూస్టుడే: జీలుగుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రెండు కొండ చిలువలు ప్రత్యక్షమయ్యాయి. సంక్రాంతి సెలవులఅనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులకు తరగతి గదిని తెరవగా 10, 8 అడుగుల కొండ చిలువలను గుర్తించారు. వెంటనే విద్యార్థులు వీటిని హతమార్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కళాశాలలో ఆరు పాముల వరకు హతమార్చామని అధ్యాపకుడు ప్రసన్నకుమార్ తెలిపారు. చుట్టూ పంట పొలాలు, పిచ్చిమొక్కలకు ఆనుకుని భవనాలు ఉండటంతో ఇవి వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్