ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది.
పేరే కాదు.. గుర్తును గుర్తుంచుకోవాల్సిందే
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితినే చేవెళ్ల నుంచి భాజపా తరుఫున పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆయన కోర్టును, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి 43 మంది బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన పార్టీలు, స్వతంత్రులకు ఎన్నికల అధికారులు వరస సంఖ్య, ఎన్నికల గుర్తును కేటాయించారు. కొండా విశ్వేశ్వర్రెడ్డికి 2 నంబరు కేటాయించగా ఆయనది కమలం గుర్తు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఆయనకు 4 నంబరు ఇవ్వగా గుర్తు సింహం. ఇలా పక్కపక్కనే ఒకే పేరు, ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు ఉంటే ఓటర్లు పొరపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి పేరొక్కటే గుర్తుంటే సరిపోదు గుర్తు సైతం గుర్తుంచుకోవాలని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
[ 18-06-2024]
భవారియా గ్యాంగ్ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు -
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
[ 18-06-2024]
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. -
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్
[ 18-06-2024]
టీఎస్ న్యాబ్ ఆకస్మిక డ్రగ్స్ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్ శ్రీరామ్నగర్కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్కు చెందిన స్వరూప్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. -
చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?
[ 18-06-2024]
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. -
అత్యవసర బృందాలు ఎక్కడ?
[ 18-06-2024]
వానాకాలంలో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసర బృందాలు సిద్ధం చేశామని జలమండలి ఊదరగొడుతుంది. -
కోడ్ మాటున.. కట్టేశారు!
[ 18-06-2024]
కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?
[ 18-06-2024]
పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. -
నగరకంలొ కుండపోత వాన
[ 18-06-2024]
-
ఐటీ కారిడార్పై రెవెన్యూ నజర్
[ 18-06-2024]
ఐటీ కారిడార్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి
[ 18-06-2024]
రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం రేవంత్ అభినందన
[ 18-06-2024]
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు -
ప్రకృతిలో అడుగులు.. పక్షుల పాఠాలు
[ 18-06-2024]
సెలవొస్తే బద్ధకంగా నిద్రలేసే నగర ప్రజలకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. -
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి
[ 18-06-2024]
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. -
349 మంది పట్టుబడ్డారు
[ 18-06-2024]
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్లోని 14 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. -
మామూళ్ల కోసం అధికారుల పోట్లాట
[ 18-06-2024]
జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు ఆహార కల్తీని ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదు. -
ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. -
నీరు.. చేనుకు చేరేదెలా..?
[ 18-06-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్
-
జలగన్నలు జారిపోతున్నారు!
-
సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి?