ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది.
కీసర: క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. సైనిక్పురిలోని జెకె కాలనీకి చెందిన మోదుగ గౌతమ్రాజ్(22) ప్రైవేటు ఉద్యోగి. శనివారం స్నేహితులు అనురుధ్,అఖిల్తో కలిసి గుంతలో ఈత కొట్టేందుకు దిగారు. సెల్ఫోన్తో ఫొటోలు దిగుతుండగా గౌతమ్రాజ్ మునిగి పోయాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
చింతపల్లి: లారీ ఓ వృద్ధుడిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మధనపురం గేట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని పెద్దమాడ్గుల గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మారెడ్డి(78) చింతపల్లి మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్-నాగార్జునసాగర్ జాతీయ రహదారిపై ఉన్న మధనపురం గేట్ వద్ద రోడ్డు పక్కన నిల్చొని ఉన్నాడు. చింతపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ లారీ అతివేగంగా వచ్చి లక్ష్మారెడ్డి బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్ నోటీసులు
[ 18-06-2024]
సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
[ 18-06-2024]
మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. -
భవారియా గ్యాంగ్ బరితెగింపు.. పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠా సవాల్
[ 18-06-2024]
భవారియా గ్యాంగ్ మరోసారి రాజధానిపై విరుచుకుపడింది. నగర శివార్లలో కిరాతకమైన ధార్ గ్యాంగ్ అలజడి రేపిన కొద్దిరోజుల్లోనే ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులు శనివారం ఒకే రోజు నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు -
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
[ 18-06-2024]
రాయదుర్గం నాలెడ్జ్ సిటీ టీ హబ్ రోడ్లలో పోకిరీలు బరితెగించారు. వాహన రేసులు, విన్యాసాలతో హంగామా చేస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులను బైకులతో ఢీకొట్టేందుకు యత్నించారు. -
డీజే సిద్ధార్థ్ కేరాఫ్ కొకైన్
[ 18-06-2024]
టీఎస్ న్యాబ్ ఆకస్మిక డ్రగ్స్ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్ శ్రీరామ్నగర్కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్కు చెందిన స్వరూప్ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. -
చెత్త డబ్బా.. శుభ్రం చేసేదెవరబ్బా?
[ 18-06-2024]
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. -
అత్యవసర బృందాలు ఎక్కడ?
[ 18-06-2024]
వానాకాలంలో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అత్యవసర బృందాలు సిద్ధం చేశామని జలమండలి ఊదరగొడుతుంది. -
కోడ్ మాటున.. కట్టేశారు!
[ 18-06-2024]
కొందరు చిన్న బిల్డర్లు నిబంధనలు తుంగలో తొక్కి జీప్లస్ 2, 3 అనుమతులు తీసుకొని ఆరేడు అంతస్తులు నిర్మించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
జలమండలి ఈడీ మళ్లీ ఆయనేనా?
[ 18-06-2024]
పదవీ విరమణ చేసినా ఎనిమిదేళ్లగా అవే బాధ్యతల్లో కొనసాగుతున్న జలమండలి ఉన్నతాధికారి ఆయన. తాజాగా తొమ్మిదో సంవత్సరం పొడిగింపునకూ రంగం సిద్ధమైంది. -
నగరకంలొ కుండపోత వాన
[ 18-06-2024]
-
ఐటీ కారిడార్పై రెవెన్యూ నజర్
[ 18-06-2024]
ఐటీ కారిడార్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. -
భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి
[ 18-06-2024]
రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కు సీఎం రేవంత్ అభినందన
[ 18-06-2024]
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు -
ప్రకృతిలో అడుగులు.. పక్షుల పాఠాలు
[ 18-06-2024]
సెలవొస్తే బద్ధకంగా నిద్రలేసే నగర ప్రజలకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఒక కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది. -
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి
[ 18-06-2024]
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగాయి. -
349 మంది పట్టుబడ్డారు
[ 18-06-2024]
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్లోని 14 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. -
మామూళ్ల కోసం అధికారుల పోట్లాట
[ 18-06-2024]
జీహెచ్ఎంసీలోని కొందరు అధికారులు ఆహార కల్తీని ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదు. -
ఆర్తితో ప్రార్థన.. ప్రేమతో అభినందన
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. -
నీరు.. చేనుకు చేరేదెలా..?
[ 18-06-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి జలాశయం నుంచి 9,200 ఎకరాలకు 36.72 కి.మీ. పొడవుతో ఉన్న కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీరు అందాలి.
తాజా వార్తలు (Latest News)
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
-
చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?
-
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
-
‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు
-
దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం