కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గోదావరిఖని, న్యూస్టుడే: కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గోదావరిఖనిలోని భారాస కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఇష్టారీతిగా ఎమ్మెల్యేలు వివేక్వెంకటస్వామి, మక్కాన్సింగ్లు తనపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వివేక్ ఈ ప్రాంతానికి చేసిన సేవ ఏమిటో చెప్పాలన్నారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భారాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
[ 14-06-2024]
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. -
తగ్గిన దిగుబడి.. పెరిగిన దిగుమతి
[ 14-06-2024]
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దిగుబడి తగ్గడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. -
అభివృద్ధి కమిటీ జాడేదీ!
[ 14-06-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ(హెచ్డీఎస్)లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. -
సర్కారు బడుల్లో ప్రవేశాలకు ‘ఏఐ’ ప్రచారం
[ 14-06-2024]
కొత్త విద్యాసంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సర్కారు బడుల్లో బాలల ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు వినూత్న ఒరవడితో ముందుకు సాగుతున్నారు. -
ఆపదలో మేమున్నామంటూ..
[ 14-06-2024]
కృత్రిమంగా సృష్టించలేనిది రక్తం. అత్యవసర సమయంలో రక్తం కోసం బాధిత కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పౌష్టికాహార లోపం, శస్త్రచికిత్సలు, ఇతర సమయాల్లో రక్తం కోసం ఎదురు చూసిన వారికి దాతలు చేదోడుగా ఉంటున్నారు. -
25 శాతం బస్సులు సామర్థ్య పరీక్షలకు దూరం
[ 14-06-2024]
నూతన విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి పునఃప్రారంభమైంది. దాదాపు యాబై రోజులపాటు విద్యాసంస్థలు మూసి ఉన్నాయి. -
పిల్లల్ని చెరువులో విసిరేసిన తల్లి
[ 14-06-2024]
ఆ దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చూసుకునే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సూచిక బోర్డు పడి పంచాయతీ కార్మికుడి దుర్మరణం
[ 14-06-2024]
మిషన్ భగీరథ ట్యాంకు వద్ద చెత్తను శుభ్రం చేస్తుండగా నీటి మట్టం సూచిక బోర్డు మీద పడి పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన ధర్మారం మండలం నందిమేడారంలో గురువారం చోటుచేసుకొంది. -
స్వచ్ఛత కరవు
[ 14-06-2024]
స్వచ్ఛ పాఠశాల లక్ష్యం అమలుకు నోచుకోవడంలేదు. జిల్లాలో 510 ప్రాథమిక, 84 ప్రాథమికోన్నత, 189 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. -
ఈ-పర్మిట్తో మోసాలకు అడ్డుకట్ట
[ 14-06-2024]
ప్రభుత్వపరంగా ఈ-పర్మిట్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయటంలేదు. గతంలో చాలామంది వ్యాపారులు రైతుల వద్ద కొన్న పంట ఉత్పత్తులను జీరోకింద తరలించేవారు లేదా పంట విలువను తక్కువచేసి చూపేవారు. -
కొలువులకు నెలవు
[ 14-06-2024]
ఉన్నత విద్య పూర్తి చేసిన యువతీ, యువకులు చాలా మంది పోటీ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు. నైపుణ్యం లేక ఉద్యోగ సాధనలో చతికిలపడుతున్నారు. -
అడవి బిడ్డల కష్టం తీరేదెన్నడు?
[ 14-06-2024]
పల్లె ప్రాంతాల్లోని జనాల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. నిధులతో కూడిన అనుమతుల్లో జాప్యం కారణంగా అటవీప్రాంత వాసులకు వైద్యం గాల్లో దీపంలా మారింది. -
వైద్య కళాశాలల్లో తీరనున్న ఆచార్యుల కొరత
[ 14-06-2024]
గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో నెలకొన్న సహ ఆచార్యులు(అసోసియేట్ ఫ్రొఫెసర్స్), సహాయ ఆచార్యులు(అసిస్టెంట్ ఫ్రొఫెసర్స్) , ఆచార్యుల(ఫ్రొఫెసర్స్) కొరత తీరనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అతిపెద్ద ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. త్వరలో సెబీకి దరఖాస్తు
-
పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: హోం మంత్రి అనిత
-
ఆరుద్ర కుమార్తెకు పింఛను, వైద్యానికి రూ.5 లక్షల సాయం.. చంద్రబాబు హామీ
-
‘ధరణి’ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
-
ఎన్సీపీ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు.. అజిత్ పవార్ ఏమన్నారంటే..!
-
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’