పోలీస్ శాఖలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్లు శనివారం భూమిపూజ చేశారు
పోలీస్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న
మంత్రి శ్రీరాములు, శాసనసభ్యుడు తుకారాం తదితరులు
బళ్లారి, న్యూస్టుడే : జిల్లాలోని సండూరు తాలూకా చోరునూరులో రూ.3.58 కోట్లతో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు, లోక్సభ సభ్యుడు వై.దేవేంద్రప్ప, శాసనసభ్యుడు ఇ.తుకారాం, జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి, జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్లు శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి శ్రమిస్తున్నారన్నారు. పోలీస్ శాఖలో మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జనాభాకు అనుగుణంగా పోలీసులను పెంచడం వల్ల నేరాలు సంఖ్య తగ్గుముఖం పడతాయన్నారు. నేరులను కూడా తక్షణమే పరిష్కారానికి అనుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వసతి పథకం కింద రూ.2000 కోట్లతో మొత్తం 10,034 గృహాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముందు మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రామంలో ఊరేగింపుగా వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటరన్న దిగ్విజయ యాత్ర
[ 27-04-2024]
ప్రజాస్వామ్య పండగలో ఓటర్లు తమ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. -
పోలింగ్.. శాంతియుతం
[ 27-04-2024]
చెదురుమదురు ఘటనలు మినహా 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. -
భాజపాది ఖాళీ చెంబు పార్టీ
[ 27-04-2024]
భాజపా ఖాళీ చెంబు పార్టీ. ఖాళీ చెంబుతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పెట్టుబడిదారులకే మోదీ ఊతం
[ 27-04-2024]
రైతుల రుణాలు మాఫీˆ చేయడం కన్నా, శ్రీమంతులు, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేయడంపైనే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆసక్తి ఎక్కువని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. -
ప్చ్.. నగరం.. తీరు మారలేదు
[ 27-04-2024]
విద్యావంతులు అధికంగా ఉండే బెంగళూరు నగరవాసులు ఆశించిన స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
సకుటుంబ సమేతంగా..!
[ 27-04-2024]
రాష్ట్రంలో తొలి విడత లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కీలక నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి సందడి చేయడం ఆసక్తికరంగా సాగింది. -
బౌండరీ దాటిన ఓటు బంతి!
[ 27-04-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ఘట్టాన్ని క్రీడాకారులు ఆసక్తికరంగా మార్చారు. -
ఎందరో మహానుభావులు..
[ 27-04-2024]
ఎండ తీవ్రత పెరగకనే ఓటేయాలని బెంగళూరు వాసులు ఉత్సాహంగా కదలడం శుక్రవారం ఉదయమే కనిపించింది. -
విధి నిర్వహణలోనే తుదిశ్వాస వదిలి..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఓ అధికారిణి మృతి చెందిన ఘటన చెళ్లకెర తాలూకాలో శుక్రవారం జరిగింది. -
వేర్వేరు ప్రాంతాల్లో బాలికలపై లైంగికదాడి
[ 27-04-2024]
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి దిగ్భ్రాంతి కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM