5 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. మే 5 నుంచి 8వ తేదీ వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల ఓటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి డా.సృజన సోమవారం పేర్కొన్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు 5వ తేదీ నుంచి 7వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
[ 14-06-2024]
మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలో జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. -
గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం
[ 14-06-2024]
ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. -
బాబు సంతకం.. జనం సంతసం
[ 14-06-2024]
ఐదు సంతకాలు... మెగా డీఎస్సీ ప్రకటన.. నైపుణ్య గణన నిర్ణయంతో యువత.. భూ హక్కు చట్టం రద్దుతో కర్షకులు, న్యాయవాదులు.. పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు.. -
రక్త బంధువులు.. ప్రాణ రక్షకులు
[ 14-06-2024]
అత్యవసర సమయాల్లో రోగులు.. క్షతగాత్రుల ప్రాణాలు నిలిపే సంజీవని రక్తమే. సకాలంలో అవసరమైన గ్రూపు రుధిరం అందక ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు దాతల్ని కదిలించాయి. -
చెత్త పన్ను ఎత్తేశారు
[ 14-06-2024]
వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి.. పట్టణ ప్రజలను వేధించింది. కాలనీల్లో ఇళ్ల ముందుకు వెళ్లడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, పన్ను చెల్లించకపోతే.. -
ఆర్యూలో దస్త్రాలు గల్లంతు
[ 14-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు, విలువైన పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలు అంశాలకు సంబంధించి స.హ. చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
వరద.. అధికారుల అప్రమత్తత
[ 14-06-2024]
తుంగభద్ర వరదపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవాహ వివరాలు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేయాలని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా ఆదేశించారు. -
పతకాల కిక్
[ 14-06-2024]
చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ఆ విద్యార్థులు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో రాటుదేలుతూ మాస్టర్ రమణ వద్ద తర్ఫీదు పొందుతూ మెలకువలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. -
బడి గంట మోగింది
[ 14-06-2024]
సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లారు. -
ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి
[ 14-06-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవంతంగా పని చేశారని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వీసీహెచ్ వెంగళ్రెడ్డి కొనియాడారు. -
సేవా గుణంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తి
[ 14-06-2024]
ప్రజలకు వార్తా సమాచారం అందించడంతోపాటు సేవా దృక్పథంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్ బాషా అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్