పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు.
నాగిరెడ్డిపేట: పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్గౌడ్ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వివిధ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసే ప్రచారం ఇంకా ఉధృతం చేయాలన్నారు. ఎవరైనా సరే పార్టీని కాదని వేరే పార్టీకి మద్దతిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తక్షణ మరమ్మతులు చేపట్టాలి
[ 18-06-2024]
మండలంలోని కాటేపల్లి చెరువు రెండేళ్ళ క్రితం కుంగిపోయింది. తాత్కాలిక మరమ్మతుల కింద మట్టి వేసి వదిలేశారు అయినప్పటికి ప్రమాదం పొంచి ఉంది. -
అందినకాడికి దండుకో..
[ 18-06-2024]
ఇది కేవలం ఒక పాఠశాలకు సంబంధించిన అంశం కాదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ట్యూషన్, బస్సు ఫీజులు, బూట్లు తదితరాల ధరలు అమాంతం పెంచేసి అందినకాడికి దండుకుంటున్నారు. -
ప్రభుత్వమే ఎత్తిపోస్తుంది
[ 18-06-2024]
కళ్లముందు నీరున్నా తోడుకోలేనంతగా భారంగా మారాయి చిన్ననీటి ఎత్తిపోతల పథకాలు. వాటి నిర్వహణకు ఏటా ఆయకట్టుదారులు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే రూ.కోట్లలో విద్యుత్తు బిల్లులు కట్టి ఉచిత విద్యుత్తు అందిస్తున్న ప్రభుత్వం రూ.లక్షల్లో అయ్యే నిర్వహణనూ భరించేందుకు సిద్ధమవుతోంది. -
మీ ఇంట్లో నీరొస్తుందా?
[ 18-06-2024]
ప్రజలు నీటికి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో గత భారాస ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ట్యాంక్లు, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారు. -
పోడు భూములు.. అడ్డుకుంటే దాడులు
[ 18-06-2024]
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించే అధికారులపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. మొక్కలు పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, అటవీ భూములు కాపాడటమే విధిగా అటవీ అధికారులు పని చేస్తున్నారు. -
ప్రక్షాళనతోనే సత్వర సేవలు
[ 18-06-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. జిల్లాకు నూతన కలెక్టర్గా నియమితులైన ఆశీష్ సంగ్వాన్ రెండు రోజుల క్రితం విధుల్లో చేరారు. -
వానరాల వెతలు
[ 18-06-2024]
జిల్లాలో కోతుల ఆహారప్రాంగణాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. నిర్వహణ లేక పండ్ల మొక్కలు పెరగడం లేదు. అనేక గ్రామాల్లో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో కోతుల బెడద తప్పించడానికి గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. -
ప్రభుత్వ బడులపై ప్రత్యేక దృష్టి
[ 18-06-2024]
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం పుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యం మేరకు మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా కేంద్రం నుంచి పుస్తకాలను పంపించారు. -
ఎన్నాళ్లకు.. ఎట్టకేలకు
[ 18-06-2024]
ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఆదివారం సాయంత్రం వరకు ఐచ్ఛికాలు నమోదు చేయడంపై దృష్టి పెట్టారు. ఎంపికలో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా శ్రద్ధ చూపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని..వివాదంలో కాంగ్రెస్ నేత
-
చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?
-
ఏపీలో సంక్షేమ పథకాలకు మళ్లీ ఒకప్పటి పేర్లు
-
‘పీఎం-కిసాన్’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు
-
దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం
-
ఠారెత్తిస్తున్న టమాటా ధర.. రైతు బజార్ల ద్వారా విక్రయించాలని మార్కెటింగ్శాఖ నిర్ణయం