ఆగు..ఆగు..దేవుడి మాన్యం డబ్బులేవీ?
అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు.
ఎమ్మెల్యే అప్పలనరసయ్య అడ్డగింత
ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కారును చుట్టుముట్టిన కె.కొత్తవలస గ్రామస్థులు
దత్తిరాజేరు, న్యూస్టుడే: అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు. వాటికి సంబంధించి ఒప్పందం ప్రకారం గ్రామస్థులకు డబ్బులు ఇవ్వకపోవడంతో శనివారం అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కె.కృష్ణాపురం నుంచి కె.కొత్తవలస వస్తుండగా ఊరి చివర కొంతమంది తెదేపా కార్యకర్తలు, స్థానికులు అడ్డుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కదలనివ్వమని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే తన కారులోనే ఉండిపోయారు.
అసలు కథ ఇదీ
కె.కొత్తవలసకు చెందిన 15 ఎకరాల దేవుని భూమి నలుగురు రైతుల పేరిట ఉండగా వారిలో ముగ్గురు రైతుల వద్ద ఎమ్మెల్యే రెండేళ్ల క్రితం 10 ఎకరాలు కొన్నారు. ఒకరు అయిదు ఎకరాలు అమ్మలేదు. మిగిలిన ముగ్గురు అన్నదాతలకు అప్పలనర్సయ్య కొంత సొమ్ము ఇచ్చారు. దేవుని మాన్యం కావడంతో గ్రామ పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి బ్యాంకు ఖాతా తెరిస్తే మిగిలిన నగదును అందులో జమ చేస్తానని అప్పట్లో చెప్పారు. ఇన్నాళ్లూ జాప్యం చేస్తూ వచ్చారు. కమిటీ సభ్యుల్ని పిలిచి డబ్బు ఇవ్వకుండా గ్రామానికి చెందిన వైకాపా నాయకుడి చేతికి రూ.60 లక్షల చెక్కు ఇవ్వడం ఏంటని స్థానికులు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారిని అభివృద్ధి చేస్తే రాజమార్గమే!
[ 18-06-2024]
వీరఘట్టం మండలం కంబర నుంచి గరుగుబిల్లి మండలం రావివలస రహదారి అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెడితే అనేక గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. -
కన్నేసి.. వాలేసి
[ 18-06-2024]
భూమి లేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై పెద్దలు కన్నేసి గద్దల్లా వాలిపోయారు. గత ప్రభుత్వం అసైన్డ్ భూములకు యజమాన్య హక్కు కల్పించనుందని తెలిసి వాటి అమ్మకాలు, కొనుగోళ్లు చట్ట ప్రకారం చెల్లవని తెలిసినా అనధికార లావాదేవీలతో గుంజుకున్నారు. -
నాటి వైభవం.. చంద్రన్నతో సాధ్యం
[ 18-06-2024]
మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరులో గిరిజన గర్భిణుల వసతి గృహం ఏర్పాటు చేసింది. -
ప్రక్షాళన జరగాలి.. సహకారం అందాలి!!
[ 18-06-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్) రైతులే సభ్యులు. గతంలో సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారే పాలకవర్గాలను ఎన్నుకునేవారు. దీంతో మెరుగైన సేవలు అందేవి. -
వర్షాలు మిగిల్చిన విధ్వంసం
[ 18-06-2024]
గత రెండు రోజులుగా మన్యంలో కురుస్తోన్న వర్షాలతో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద తాకిడికి పలు రహదారులు కొట్టుకుపోయాయి. పాచిపెంట మండలంలో తారురోడ్లు ఛిద్రమయ్యాయి. -
వైకాపా విధానాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 18-06-2024]
పట్టణవాసుల నెత్తిపై బండలా మారిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈమేరకు అన్ని జల్లాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, పార్వతీపురం పురపాలక సంఘంలో పన్ను విధించేవారు. -
వర్షం పడితే చెరువే
[ 18-06-2024]
సీతానగరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు చోట్ల చెరువులా మారింది. వైకాపా అయిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. -
ఇంటిపై పిడుగుపాటు
[ 18-06-2024]
పాచిపెంట మండల కేంద్రంలోని ఓ ఇంటిపై పిడుగు పడింది. సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. -
గెడ్డగూడ ఘాట్లో వ్యాన్ బోల్తా
[ 18-06-2024]
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృత్యువాత
[ 18-06-2024]
అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మృతిచెందిన ఘటన గజపతినగరంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ వివరాల మేరకు.. స్థానిక బంగారమ్మ కాలనీకి చెందిన అనూష అలియాస్ తనూజ(22)కు నాలుగు నెలల కిందట వివాహమైంది. -
రైలు ప్రమాదంలో తెగిపడిన కాళ్లు
[ 18-06-2024]
అనుకోని ప్రమాదంలో ఓ వ్యక్తి తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలిసేలోపే తన శరీరం నుంచి తెగిపడడంతో అతడి రోదన వర్ణనాతీతంగా మారింది. -
మద్యం దుకాణం వద్ద ఘర్షణ ముగ్గురికి కత్తి పోట్లు
[ 18-06-2024]
నగరంలోని పూల్బాగ్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా కుమారుడి వివాహం.. వారం రోజులు వేడుకలు
-
యాదాద్రి క్షేత్రంలో వైభవంగా ‘గిరి ప్రదక్షిణ’
-
జైలు జీవితం కోసం జగన్ ఎదురుచూడటమే తరువాయి: కేశినేని చిన్ని
-
‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!