9 న నరసన్నపేటలో ప్రజాగళం
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు.
హాజరుకానున్న తెదేపా అధినేత చంద్రబాబు
గుజరాతీపేట (శ్రీకాకుళం), న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలతో ఉంటాం.. ప్రగతి చూపిస్తాం..!
[ 16-06-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో కుదేలైన జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకెళ్లడానికి కూటమి ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులను సంప్రదిస్తున్నారు. -
ముగిసిన వేట విరామం..!
[ 16-06-2024]
చేపల వేటకు గంగపుత్రులు సమాయత్తమయ్యారు. జలపుష్పాలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి రెండు నెలల పాటు సముద్రంపై వేటకు వెళ్లకుండా ప్రభుత్వం విరామం ప్రకటించింది. -
నోరు జారితే ఊరుకునేది లేదు
[ 16-06-2024]
అయిదేళ్ల పాటు మాజీ మంత్రి అప్పలరాజు సామాజిక మాధ్యమాల వేదికగా తనపై బురద జల్లారని, ఇక నోరు జారితే ఊరుకునేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. -
బాలికపై లైంగిక వేధింపులు!
[ 16-06-2024]
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్లో ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసినట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
బడి బస్సులు భద్రమేనా!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ తెరుచుకున్నాయి. బడి బస్సులు భద్రతపై అధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం దృష్టి సారించాల్సిన సమయమిది. -
నాగావళి వెలవెల
[ 16-06-2024]
జిల్లా కేంద్రంలో నాగావళి నది నీరు లేక వెలవెలబోతోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవకపోవడం.. మడ్డువలస జలాశయం, నారాయణపురం ఆనకట్ట నుంచి నీరు విడుదల చేయకపోవడంతో నీటి మట్టం తగ్గి ఎడారిని తలపిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107
-
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
-
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
-
ఓటీపీతో ఈవీఎం తెరవలేం - ‘మహా’ వివాదంపై ఎన్నికల అధికారి
-
చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM