మరో రెండు చోట్ల ఇసుక ర్యాంపులు
ఆచంట నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల వారికి త్వరలో ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఓపెన్ రీచ్లైన కోడేరు, కరుగోరుమిల్లిలో తవ్వకాలు చేసేందుకు జేపీ సంస్థ సన్నద్ధమవుతోంది. రెండు చోట్లా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ర్యాంపు పనులు చేపట్టింది.
కోడేరులో సాగుతున్న పనులు
ఆచంట, న్యూస్టుడే: ఆచంట నియోజకవర్గంతో పాటు సమీప ప్రాంతాల వారికి త్వరలో ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఓపెన్ రీచ్లైన కోడేరు, కరుగోరుమిల్లిలో తవ్వకాలు చేసేందుకు జేపీ సంస్థ సన్నద్ధమవుతోంది. రెండు చోట్లా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ర్యాంపు పనులు చేపట్టింది. ఈ నెలాఖరు కల్లా విక్రయాలు చేపట్టే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంత వాసులు తూర్పుగోదావరి, కొవ్వూరు నుంచి ఇసుక కొనుగోలు చేయడంతో రవాణా ఖర్చు భారంగా మారింది. రెండు ర్యాంపులు అందుబాటులోకి వస్తే కిరాయి తగ్గుతుందని స్థానిక వినియోగదారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు