icon icon icon
icon icon icon

ఎన్నికల తనిఖీల్లో రూ.155 కోట్ల సొత్తు స్వాధీనం

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.155,85,98,318 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Published : 24 Apr 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.155,85,98,318 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీ వరకూ స్వాధీనం చేసుకున్న సొత్తులో రూ.61,11,08,916 నగదు, రూ.28,92,96,133 విలువైన మద్యం, రూ.23,87,83,503 విలువైన మత్తుమందులు, రూ.19,16,79,516 విలువైన బంగారం, వెండి.. రూ.22,77,30,250 విలువైన చీరలు, కుక్కర్ల వంటి ఇతర ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img