పేదల కష్టార్జితంపై కాంగ్రెస్ కన్ను
‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు.
దాన్ని ఆ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది
హైదరాబాద్లో ‘పతంగ్’ దారం తెంచాలని నిర్ణయించుకున్న ప్రజలు
కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్
ఈనాడు, హైదరాబాద్; చార్మినార్, న్యూస్టుడే: ‘కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చేస్తోంది. పేదల కష్టార్జితంపై కన్నేసింది. వారు ఎంతో కష్టపడి సంపాదించిన సొత్తును ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వారికి పంచాలని చూస్తోంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్గాంధీ దేశంలో మొహబత్ దుకాణాలు తెరిచామని చెబుతూ.. ఆ దుకాణాల్లో విద్వేష సామాన్లు(నఫ్రత్) పంచుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుల్జార్హౌజ్ వద్ద ర్యాలీలోనూ మాట్లాడారు. ‘‘దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే దేశంలో అణు వ్యవస్థను తీసేయాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆలోచన. రాహుల్గాంధీ, ఒవైసీ ఇద్దరు కూడా ఔరంగజేబు స్కూలు నుంచి వచ్చారు. రాహుల్గాంధీ ఒవైసీకి బీ టీమ్. హైదరాబాద్లో లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఒవైసీ ప్రభావం ఎక్కడా లేదు. భాజపా అభ్యర్థి మాధవీలత పేరే అంతటా వినిపిస్తోంది. పతంగ్(ఎంఐఎం ఎన్నికల గుర్తు దారం తెంచాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అమేఠీలో రాహుల్గాంధీని ఓ మహిళ ఓడించారు. హైదరాబాద్లో ఒవైసీని మాధవీలత ఓడించబోతున్నారు. వయనాడ్లో పీఎఫ్ఐ సహకారం తీసుకుని ఎన్నికల్లో గెలవాలని రాహుల్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్.. కార్పొరేటర్ కూతురుకే న్యాయం చేయకపోతే దేశంలో ఎవరికి న్యాయం చేస్తుంది’’ అని ఠాకూర్ నిలదీశారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత నిర్దోషి అయితే ఆమెకు బెయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకోవడంతో పాటు దిల్లీలో దోచుకోవడానికి వెళ్లి స్కామ్లో చిక్కుకున్నారని అన్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మాధవీలత అన్నారు. చార్మినార్ నుంచి ర్యాలీగా వెళ్లి హైదరాబాద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కాంగ్రెస్వే మతతత్వ రాజకీయాలు
-లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీనే మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్.. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని అది ఓటు బ్యాంకు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం రాజకీయాలు చేసే వారిని ఓడించాలని ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలను రాజకీయం చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎస్సీ జాబితాలో రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోందన్నారు. భారాస పని అయిపోయిందని, అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కూ తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్