సీఎంను కలసిన ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాంరెడ్డి, వెలిచాల రాజేందర్రావు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న గురువారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
ఈనాడు, హైదరాబాద్: ఖమ్మం, కరీంనగర్ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాంరెడ్డి, వెలిచాల రాజేందర్రావు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న గురువారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. సమయం తక్కువగా ఉన్నందున విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించాలని సీఎం వారికి సూచించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీ హామీలను, పార్టీ జాతీయ మ్యానిఫెస్టోను వివరించాలని మార్గదర్శనం చేశారు. రఘురాంరెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్రెడ్డి, పొంగులేటి సోదరుడు ప్రసాద్రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావుకు సీఎం బీఫాం అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి నేనే వెళ్లమన్నా: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్లోకి వెళ్లమన్నది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. -
ఖమ్మంలో నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆయన కోడలు, ప్రముఖ సినీనటుడు వెంకటేశ్ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత పేర్కొన్నారు. -
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
గ్యారంటీల పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో విఫలమైందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. -
ఓటమి భయంతోనే మోదీ వ్యాఖ్యలు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా సగానికిపైగా సీట్లలో ఓడిపోతోందని తెలిసి మోదీకి భయం పట్టుకుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
రిజర్వేషన్ల ఎత్తివేతకు భాజపా యత్నం.. సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
‘‘భాజపా రిజర్వేషన్లు ఎత్తివేయాలని, మళ్లీ మనుస్మృతిని తేవాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతలు మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుతున్నారు. -
ఆరు గ్యారంటీలు అమలైన గ్రామాల్లో ఓట్లడగం: హరీశ్
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అబద్ధాలు చెబుతున్నారు. -
దక్షిణభారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది
దేశాన్ని అఖండ భారతావనిగా ఉంచాలని ప్రధాని మోదీ చూస్తోంటే.. పాకిస్థానీయుల తరహాలో కాంగ్రెస్ ఆలోచిస్తోందని, దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశంగా విభజించేందుకు కుట్రలు పన్నుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. -
కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఎన్నారై మంత్రిత్వ శాఖ ఏర్పాటు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా ఎన్నారై మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐఓసీ) కార్యదర్శి డాక్టర్ ఆరతి కృష్ణన్ తెలిపారు. -
భారాస చిరునామా గల్లంతే
ఈ లోక్సభ ఎన్నికలతో రాష్ట్రంలో భారాస చిరునామా గల్లంతవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
మోదీ రాజ్యంలో అత్యాచారాలు పెరిగాయి
మోదీ రాజ్యంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లలో మోదీ చెప్పిన 150 నినాదాల్లో ఒక్కటి కూడా నిజం కాలేదన్నారు. -
మోదీ అడుగుజాడల్లో రేవంత్
ఆరెస్సెస్ మనిషి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. -
ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలి
భాజపా నేతలకు దమ్ముంటే లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక జేడీఎస్ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. -
మత విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందేందుకు భాజపా యత్నం
మత విద్వేషాలు రగిల్చి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ అద్నాన్ అర్జాఫ్ విమర్శించారు. -
ఎన్నికల స్వాధీనాల విలువ రూ.269 కోట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.269.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఎన్నికల రోజు ఓటర్లకు ర్యాపిడో ఉచిత రైడ్
ప్రజాస్వామ్య దేశంలో ఓటు.. హక్కు మాత్రమే కాదు, బాధ్యతని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ పేర్కొన్నారు. -
హామీలు అమలు చేయని భాజపాను ఓడించాలి
రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయని భాజపాను ఎన్నికల్లో ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు పిలుపునిచ్చారు. -
మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది
‘‘యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు... రైతులకు కనీస మద్దతు ధర అంటూ భాజపా ఊదరగొట్టేది. వాటికి మోదీ గ్యారంటీ అనేది. -
మిగిలింది 5 రోజులు.. కాంగ్రెస్ ప్రచారం ఉద్ధృతం
లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజులే సమయం ఉండటంతో కాంగ్రెస్ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఈనెల 9న అగ్రనేత రాహుల్గాంధీ, 10న ప్రియాంకాగాంధీ ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. -
ఎంతో సానుకూలం.. అప్రమత్తత అవసరం
లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఉన్న ఎంతో సానుకూల వాతావరణం నేపథ్యంలో కీలక సమయంలో అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారు. -
మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం
‘‘కాంగ్రెస్, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్తో భారాస ప్రజలను దోచుకున్నాయి. -
నా అరెస్టుకూ మోదీ కుట్ర
ప్రధాని మోదీ వికృతరూపానికి దిల్లీ మద్యం కేసు నిదర్శనమని.. అసలు అది తప్పుడు కేసని, ఆయన సృష్టించిన భయంకరమైన కుట్ర అని భారాస అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు.
తాజా వార్తలు
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!