icon icon icon
icon icon icon

నేటి నుంచి రాష్ట్రంలో తమిళిసై ఎన్నికల ప్రచారం

తెలంగాణ మాజీ గవర్నర్‌, భాజపా నాయకురాలు తమిళిసై సోమవారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 29 Apr 2024 03:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ గవర్నర్‌, భాజపా నాయకురాలు తమిళిసై సోమవారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పది రోజుల పాటు రాష్ట్రంలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. తమిళిసైతో పాటు తమిళనాడు నుంచి భాజపా వాలంటీర్లు కూడా వస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img