icon icon icon
icon icon icon

నేడు కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో సీఎం ప్రచారం

ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏప్రిల్‌ ఒకటో తారీఖున బుధవారం కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Published : 01 May 2024 03:53 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏప్రిల్‌ ఒకటో తారీఖున బుధవారం కోరుట్ల, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల జన జాతర సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు కూకట్‌పల్లిలో, రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లిలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లకు రేవంత్‌రెడ్డి హాజరవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img