Cm jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. పీడీఎఫ్ రూపంలో పాఠ్యాంశాలు: సీఎం జగన్
పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్లో అందించే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి
అమరావతి: పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్లో అందించే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫాం నాణ్యతను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల కంటెంట్ను పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని.. అప్పుడే అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీకి టెండర్లు ఖరారు చేసి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రతి తరగతి గదిలోనూ ఉండాల్సిన సామగ్రిపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సిలింగ్కోసం నియమించాలన్నారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్, ఉన్నతాధికారులతో విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నిప్పులు చెరిగిన భానుడు
రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు